Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉస్మానియాలో భారీ సభ, మైకులను పీక్కుపోయిన పోలీసులు

Webdunia
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (15:52 IST)
ఆర్టీసి కార్మికులకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో బహిరంగ సభ నిర్వహించేందుకు యూనివర్శిటీ విద్యార్థులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సభకు రేవంత్ రెడ్డి, వీహెచ్, కోదండరాం, చాడ, తమ్మినేని, వివేక్ వెంకటస్వామి, పోటు రంగారావు తదితరులు హాజరు కానున్నారు.
 
ఇప్పటికే సభాస్థలికి  వందలాది ఆర్టీసీ కార్మికులు చేరుకున్నారు. మరోవైపు సభా నిర్వహకులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. మైకులు, సౌండ్ బాక్సులను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. 
 
ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ నిర్వహించి తీరుతామంటున్నారు విద్యార్థులు. రేపటి నుండి ఉద్యమాన్ని తామే నడుపుతామని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులకు ఉస్మానియా అండగా ఉందనీ, ఆర్టీసీ ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. 
 
ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments