ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉస్మానియాలో భారీ సభ, మైకులను పీక్కుపోయిన పోలీసులు

Webdunia
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (15:52 IST)
ఆర్టీసి కార్మికులకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో బహిరంగ సభ నిర్వహించేందుకు యూనివర్శిటీ విద్యార్థులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సభకు రేవంత్ రెడ్డి, వీహెచ్, కోదండరాం, చాడ, తమ్మినేని, వివేక్ వెంకటస్వామి, పోటు రంగారావు తదితరులు హాజరు కానున్నారు.
 
ఇప్పటికే సభాస్థలికి  వందలాది ఆర్టీసీ కార్మికులు చేరుకున్నారు. మరోవైపు సభా నిర్వహకులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. మైకులు, సౌండ్ బాక్సులను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. 
 
ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ నిర్వహించి తీరుతామంటున్నారు విద్యార్థులు. రేపటి నుండి ఉద్యమాన్ని తామే నడుపుతామని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులకు ఉస్మానియా అండగా ఉందనీ, ఆర్టీసీ ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. 
 
ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

హీరో కార్తి చిత్రం వా వాత్తియార్‌ రిలీజ్‌కు చిక్కులు - మద్రాస్ హైకోర్టు బ్రేక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments