Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 ఏళ్లుగా ఏపీకి రాజధాని లేకుండా వుంది, దాన్ని నిర్మించాల్సిందే: నిర్మలా సీతారామన్ (video)

ఐవీఆర్
మంగళవారం, 23 జులై 2024 (19:33 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ వుంది. ఈలోపుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం పూర్తి కావాల్సింది. కానీ అలా జరగలేదు. అమరావతి రాజధాని అని అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుని ఆ మేరకు నిర్మాణాలు చేపట్టారు. ఐతే 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి... అమరావతి రాజధానిని అటకెక్కించింది. మూడు రాజధానులు తెరపైకి తెచ్చి దాన్ని కూడా అమలులోకి తీసుకురాలేకపోయింది. దీనితో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది.
 
 
దీనికి సమాధానమిస్తూ మంత్రి... అమరావతి నిర్మాణానికి కేంద్రం సాయం అనేది చట్టంలో వుంది. దాని ప్రకారం రూ. 15 వేల కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి ఇస్తున్నాము. ప్రస్తుతం రాష్ట్రం వున్న ఆర్థిక పరిస్థితిలో రాష్ట్రం వాటా ఇచ్చినా ఇవ్వకపోయినా కేంద్రం మాత్రం దానికి పూర్తి బాధ్యత తీసుకుంటుంది అని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments