Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 ఏళ్లుగా ఏపీకి రాజధాని లేకుండా వుంది, దాన్ని నిర్మించాల్సిందే: నిర్మలా సీతారామన్ (video)

ఐవీఆర్
మంగళవారం, 23 జులై 2024 (19:33 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ వుంది. ఈలోపుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం పూర్తి కావాల్సింది. కానీ అలా జరగలేదు. అమరావతి రాజధాని అని అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుని ఆ మేరకు నిర్మాణాలు చేపట్టారు. ఐతే 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి... అమరావతి రాజధానిని అటకెక్కించింది. మూడు రాజధానులు తెరపైకి తెచ్చి దాన్ని కూడా అమలులోకి తీసుకురాలేకపోయింది. దీనితో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది.
 
 
దీనికి సమాధానమిస్తూ మంత్రి... అమరావతి నిర్మాణానికి కేంద్రం సాయం అనేది చట్టంలో వుంది. దాని ప్రకారం రూ. 15 వేల కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి ఇస్తున్నాము. ప్రస్తుతం రాష్ట్రం వున్న ఆర్థిక పరిస్థితిలో రాష్ట్రం వాటా ఇచ్చినా ఇవ్వకపోయినా కేంద్రం మాత్రం దానికి పూర్తి బాధ్యత తీసుకుంటుంది అని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments