నేడు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధుల బటన్ నొక్కుడు ... లబ్దిదారుల ఖాతాల్లో రూ.15 వేలు జమ!!

ఠాగూర్
గురువారం, 14 మార్చి 2024 (10:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. గురువారం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద అర్హులైన మహిళా లబ్దిదారుల ఖాతాల్లో రూ.15 వేలు చొప్పున జమ చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం నంద్యాల జిల్లా బనగానపల్లెలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని బటన్ నొక్కి ఈ నిధులను మహిళల ఖాతాల్లోకి జమ చేస్తారు. ఈ పథకంతో రూ.45 వేల ఆర్థిక చేయూత అందించనుంది. ఈ పథకం అర్హులైన 419853 మంది మహిళల ఖాతాల్లో రూ.628.37 కోట్లను సీఎం జగన్ జమ చేయనున్నారు. 
 
45 నుంచి 60 యేళ్ల లోపు ఉన్న ఓసీ వర్గాలకు చెందిన పేద మహిళలకు ప్రతి యేటా రూ.15 వేలు ఆర్థిక సాయం చేయనున్నట్టు ఏపీ సీఎఁ జగన్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ పథకంతో రాష్ట్రంలోని ఎంతో మంది పేద, ఈబీసీ, ఓసీ మహిళలకు మేలు జరగనుంది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో పేద ప్రజలను ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఇపుడు ఈ పథకంతో పేద ఓసీ కుటుంబాలకు కూడా ఆర్థిక చేయూత ఇవ్వనుంది. ఈ పథకం అమలు పట్ల ఈబీసీ వర్గానికి చెందిన మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments