Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధుల బటన్ నొక్కుడు ... లబ్దిదారుల ఖాతాల్లో రూ.15 వేలు జమ!!

ఠాగూర్
గురువారం, 14 మార్చి 2024 (10:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. గురువారం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద అర్హులైన మహిళా లబ్దిదారుల ఖాతాల్లో రూ.15 వేలు చొప్పున జమ చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం నంద్యాల జిల్లా బనగానపల్లెలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని బటన్ నొక్కి ఈ నిధులను మహిళల ఖాతాల్లోకి జమ చేస్తారు. ఈ పథకంతో రూ.45 వేల ఆర్థిక చేయూత అందించనుంది. ఈ పథకం అర్హులైన 419853 మంది మహిళల ఖాతాల్లో రూ.628.37 కోట్లను సీఎం జగన్ జమ చేయనున్నారు. 
 
45 నుంచి 60 యేళ్ల లోపు ఉన్న ఓసీ వర్గాలకు చెందిన పేద మహిళలకు ప్రతి యేటా రూ.15 వేలు ఆర్థిక సాయం చేయనున్నట్టు ఏపీ సీఎఁ జగన్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ పథకంతో రాష్ట్రంలోని ఎంతో మంది పేద, ఈబీసీ, ఓసీ మహిళలకు మేలు జరగనుంది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో పేద ప్రజలను ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఇపుడు ఈ పథకంతో పేద ఓసీ కుటుంబాలకు కూడా ఆర్థిక చేయూత ఇవ్వనుంది. ఈ పథకం అమలు పట్ల ఈబీసీ వర్గానికి చెందిన మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments