Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుడి పాడుపని.. నిద్రిస్తున్న వృద్ధురాలిపై అత్యాచారం..

68 యేళ్ల వృద్ధురాలిపై 20 యేళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అదీకూడా కామంతో కళ్లుమూసుకుని పోయిన ఆ యేళ్ల 20 యేళ్ల యువకుడు.. గాఢనిద్రలో ఉన్న సమయంలో ఈ దారుణానికి తెగబడ్డాడు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (16:32 IST)
68 యేళ్ల వృద్ధురాలిపై 20 యేళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అదీకూడా కామంతో కళ్లుమూసుకుని పోయిన ఆ యేళ్ల 20 యేళ్ల యువకుడు.. గాఢనిద్రలో ఉన్న సమయంలో ఈ దారుణానికి తెగబడ్డాడు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో జరిగిన ఈ ఘటన జరిగింది.


వివరాల్లోకి వెళితే...  ఉయ్యూరు రూరల్‌ ప్రాంతంలో ఒంటరిగా నివసించే వృద్ధురాలు నిద్రిస్తున్న సమయంలో ఇంటిలోకి అదే గ్రామానికి చెందిన కొడాలి సతీష్‌ అనే యువకుడు చొరబడి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
ఈ యువకుడు పాడుపనికి ఆ వృద్ధురాలు గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు అక్కడకు చేరుకున్నారు. దీంతో సతీష్ కాళ్లకు పని చెప్పాడు. అయితే, వృద్ధురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. 
 
వృద్ధురాలిని వైద్యపరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన యువకుడు తప్పతాగి వున్నాడని పోలీసులు వెల్లడించారు. అతనిపై 376 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments