అవయవదానం చేసిన నవ జంట... 60 మంది వధూవరుల బంధువులు కూడా..?

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (21:42 IST)
ఏపీకి చెందిన ఓ నవ దంపతులు తమ అవయవాలను దానం చేసి.. ఎందరికో స్ఫూర్తినిచ్చారు. ఈ ప్రపంచంలో ప్రమాదాలు, పుట్టుకతో వచ్చే వైకల్యాలు మొదలైన వాటి వల్ల చాలా మంది బాధపడుతున్నారు. వారికి సహాయం చేయడానికి, ఈ అవయవ దానం గ్రహీతల పునరావాసంలో సహాయపడుతుంది. 
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యులు, అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రాలోని సతీష్ కుమార్-సజీవరాణి దంపతులు తమ అవయవాలను దానం చేస్తామని హామీ ఇచ్చారు. 
 
డిసెంబర్ 29న వీరి వివాహం జరగనున్న నేపథ్యంలో దాదాపు 60 మంది వధూవరుల బంధువులు కూడా ఈ జోడీతో తమ అవయవాలను దానం చేసేందుకు ముందుకు రావడం విశేషం. 
 
విశాఖపట్నంలోని సావిత్రీబాయి ఫూలే ఎడ్యుకేషన్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్‌పర్సన్ జి. సీతామహాలక్ష్మి పెళ్లి రోజున అవయవదాన ఫారాలను అందుకోనున్నారు. విల్లింగ్ టు హెల్ప్ ఫౌండేషన్ సహకారంతో సతీష్ కుమార్ తన పెళ్లి రోజున అవయవదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments