Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెనడాలో మంచు తుపాను.. గుంటూరు దంపతుల మృతి

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (20:15 IST)
అమెరికాతో పాటు కెనడాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తీవ్రమైన చలిగాలులతో ఇప్పటివరకు 60మంది మృతి చెందారు. తాజాగా మంచు తుఫానులో చిక్కుకుని ఏపీకి చెందిన దంపతులు మృతి చెందిన ఘటన న్యూజెర్సీలో జరిగింది. వీరు గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంకు చెందిన వారని గుర్తించారు. 
 
ఐస్ లేక్ దగ్గర ఫోటోలు దిగుతుండగా ఐస్ కుంగి మంచులో కూరుకుపోయారు దంపతులు. ఆ సమయంలో ఐస్ లేక్ ఒడ్డునే ఉండటంతో ప్రమాదం నుంచి పిల్లలు బయటపడ్డారు. హరిత మృతదేహాన్ని లేక్ నుంచి వెలికి తీశారు. కాగా అమెరికాలోని 20 కోట్ల మందిపై ఈ మంచు తుపాను ప్రభావం పడింది. 16 వేల విమానాలు రద్దయ్యాయి. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments