Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేత దారుణ హత్య - గొడ్డలితో నరికి చంపిన దుండగులు

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (13:13 IST)
ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైకాపా నేత రామకృష్ణారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను గొడ్డళ్ళతో నరికి చంపేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రామకృష్ణారెడ్డిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. 
 
పురం మాజీ సమన్వయకర్తగా పనిచేసిన చౌళూరు రామకృష్ణారెడ్డి స్వగ్రామం హిందూపురం మండలంలోని చౌళూరులో శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఆయనపై దుండగులు వేటకొడవళ్లు, గొడ్డళ్ల, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. 
 
కారు నుంచి దిగగానే కళ్లలో కారం చల్లి దాడికి పాల్పడినట్లు సమాచారం. అధికార పార్టీలోని వర్గకక్షలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. తన కుమారుడి హత్యకు ఎమ్మెల్సీ ఇక్బాల్‌ కారణమని రామకృష్ణారెడ్డి తల్లి నారాయణమ్మ ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments