వైకాపా నేత దారుణ హత్య - గొడ్డలితో నరికి చంపిన దుండగులు

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (13:13 IST)
ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైకాపా నేత రామకృష్ణారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను గొడ్డళ్ళతో నరికి చంపేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రామకృష్ణారెడ్డిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. 
 
పురం మాజీ సమన్వయకర్తగా పనిచేసిన చౌళూరు రామకృష్ణారెడ్డి స్వగ్రామం హిందూపురం మండలంలోని చౌళూరులో శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఆయనపై దుండగులు వేటకొడవళ్లు, గొడ్డళ్ల, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. 
 
కారు నుంచి దిగగానే కళ్లలో కారం చల్లి దాడికి పాల్పడినట్లు సమాచారం. అధికార పార్టీలోని వర్గకక్షలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. తన కుమారుడి హత్యకు ఎమ్మెల్సీ ఇక్బాల్‌ కారణమని రామకృష్ణారెడ్డి తల్లి నారాయణమ్మ ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

Aari: అరి సినిమా చూసి మోడరన్ భగవద్గీతలా ఉందన్నారు : డైరెక్టర్ జయశంకర్

మటన్ సూప్ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా: డైరెక్టర్ వశిష్ట

కరూర్ తొక్కిసలాట సమిష్ట వైఫల్యం : రిషబ్ శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments