Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేత దారుణ హత్య - గొడ్డలితో నరికి చంపిన దుండగులు

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (13:13 IST)
ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైకాపా నేత రామకృష్ణారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను గొడ్డళ్ళతో నరికి చంపేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రామకృష్ణారెడ్డిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. 
 
పురం మాజీ సమన్వయకర్తగా పనిచేసిన చౌళూరు రామకృష్ణారెడ్డి స్వగ్రామం హిందూపురం మండలంలోని చౌళూరులో శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఆయనపై దుండగులు వేటకొడవళ్లు, గొడ్డళ్ల, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. 
 
కారు నుంచి దిగగానే కళ్లలో కారం చల్లి దాడికి పాల్పడినట్లు సమాచారం. అధికార పార్టీలోని వర్గకక్షలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. తన కుమారుడి హత్యకు ఎమ్మెల్సీ ఇక్బాల్‌ కారణమని రామకృష్ణారెడ్డి తల్లి నారాయణమ్మ ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments