Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునుగోడు ఓటర్లకు జాక్‌పాట్ : ఇంటికి తులం బంగారం...

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (12:52 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల మూడో తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డిపోరాడుతున్నాయి. ముఖ్యంగా, అధికార తెరాస, బీజేపీలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు ఇంటికి రూ.40 వేల నగదు లేదా తులం బంగారం ఇచ్చేందుకు కొన్ని పార్టీలు ఆసక్తి చూపుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
ఈ ఉప ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసే లోపు ఓటుకు కట్టిన ఈ ధర మరింత పెరిగే అవకాశముందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడమే ఈ పరిస్థితికి కారణమని విశ్లేషకులు అంటున్నారు. 
 
ఏదేమైనా ఓటర్లు కూడా ఈ  ఆఫర్లకు ఆకర్షితులైనట్టే కనిపిస్తోందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. నియోజకవర్గంలో నిర్వహించే ఓటరు నమోదు కార్యక్రమానికి వచ్చిన అనూహ్య స్పందనను ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments