Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునుగోడు ఓటర్లకు జాక్‌పాట్ : ఇంటికి తులం బంగారం...

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (12:52 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల మూడో తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డిపోరాడుతున్నాయి. ముఖ్యంగా, అధికార తెరాస, బీజేపీలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు ఇంటికి రూ.40 వేల నగదు లేదా తులం బంగారం ఇచ్చేందుకు కొన్ని పార్టీలు ఆసక్తి చూపుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
ఈ ఉప ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసే లోపు ఓటుకు కట్టిన ఈ ధర మరింత పెరిగే అవకాశముందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడమే ఈ పరిస్థితికి కారణమని విశ్లేషకులు అంటున్నారు. 
 
ఏదేమైనా ఓటర్లు కూడా ఈ  ఆఫర్లకు ఆకర్షితులైనట్టే కనిపిస్తోందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. నియోజకవర్గంలో నిర్వహించే ఓటరు నమోదు కార్యక్రమానికి వచ్చిన అనూహ్య స్పందనను ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

కాటన్ దొర సైతం డొక్కా సీతమ్మ ని లండన్‌కు రమ్మన్నారు : మురళీ మోహన్

జెరెమీ ఐరన్స్ తో హాలీవుడ్‌ లో నటించే కల నెరవేరింది: వరలక్ష్మి శరత్‌కుమార్

ఉన్మాదిగా మారిన కిట్టు ఆరాధ్యను ఏం చేశాడు? ఓటీటీలో బోల్డ్ థ్రిల్లర్

బాలీవుడ్ నటి సనా ఖాన్‌కు మాతృవియోగం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments