Webdunia - Bharat's app for daily news and videos

Install App

27న అమ్మ ఒడి పథకం నిధులు విడుదల

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (12:45 IST)
అమ్మ ఒడి పథకం నిధులను ఏపీ ప్రభుత్వం ఈ నెల 27వ తేదీన విడుదల చేయనుంది. ఈ నెల 27వ తేదీన అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో ప్రభుత్వం నిధులను జమ చేయనుంది. అమ్మ ఒడి పథకం కింద ఒక్కో విద్యార్థికి యేడాదికి రూ.15 వేలను విడుదల చేస్తున్న విషయం తెల్సిందే. అయితే, ఈ యేడాడి రూ.13 వేలు మాత్రమే జయ చేయనుంది. అయితే, డబ్బులు తగ్గించడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. కాగా, ఈ పథకం కోసం ఈ యేడాది ప్రభుత్వం రూ.6500 కోట్లను కేటాయించింది. 
 
ఇదిలావుంటే, గత యేడాది అమ్మ ఒడిపథకాన్ని అందుకున్న విద్యార్థుల్లో ఈ యేడాది లక్ష మందిపైగా విద్యార్థులను అనర్హులుగా తేల్చింది. హాజరురాలేదన్న కారణంగా 51 వేల మంది విద్యార్థులను ప్రభుత్వం అనర్హులుగా తేల్చేసింది. ఇతర కారణాల వల్ల మరో 50 వేల మందిని తొలగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments