ఆవును తాటిచెట్టుకు కట్టేసి లైంగికదాడి...

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (09:00 IST)
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో గోమాతపై లైంగికదాడి జరిగింది, ఆవును తాటిచెట్టుకు కట్టేసి ఈ దారుణానికి పాల్పడ్డారు కొందరు కామాంధులు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పిఠాపురం మండలం గోకివాడ గ్రామానికి చెందిన నామా బుచ్చిరాజు అనే వ్యక్తి తన పశువుల పాకలో మూడు ఆవులు, రెండు గిత్తలు, ఒక దూడను కట్టేశారు. 
 
బుచ్చిరాజు తెల్లవారుజామున పాకవద్దకు వెళ్లాడు. అపుడు పాకలో ఒక ఆవు కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల గాలించగా, ఓ తాటిచెట్టుకు ఆవును కట్టేసి వుంది. ఆవును నిశితంగా పరిశీలించగా, మర్మాంగం వద్ద రక్తపు మరకలు కనిపించాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. గోవుకు వైద్య పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో ఆవుపై లైంగికదాడి జరిగినట్టు పశువైద్యాధికారి నిర్ధారించారు. దీంతో ఈ పాడుపనికి పాల్పడిన కామాంధుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ లైంగికదాడికి గురైన ఆవు మూడు నెలల గర్భిణి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

P.G. Vinda: సినిమాటికా ఎక్స్ పో 3వ ఎడిషన్ లో AI సెషన్స్ వుంటాయి : పి.జి. విందా

Rahul Ravindran: ఓజీలో ఆయన చెప్పగానే నటించా, హను రాఘవపూడి పిలిస్తే వెళ్తా : రాహుల్ రవీంద్రన్

Yash: రాకింగ్ స్టార్ య‌ష్ మూవీ టాక్సిక్: విడుదలపై రూమ‌ర్స్‌కి చెక్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments