విశాఖపట్టణంలో ఎయిర్‌టెల్ 5జీ సేవలు ప్రారంభం

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (11:50 IST)
విశాఖపట్టణంలో ఎయిర్‌టెల్ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలను దశల వారీగా నగర వ్యాప్తంగా విస్తరించేందుకు ఆ కంపెనీ ప్రణాళికలు రూపొందించింది.ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భారతీ ఎయిర్‌టెల్ సీఈవోగా వ్యవహరిస్తున్న శివన్ భార్గవ్ వెల్లడించారు.
 
తొలి దశలో ఎయిర్‌టెల్ 5జీ సేవలు ముందుగా విశాఖ నగరంలోని ద్వారకా నగర్, బీచ్ రోడ్డు, డాబా గార్డెన్, మద్దిలపాళెం, వాల్తేర్ అప్‌లాండ్స్, పూర్ణా మార్కెట్, ఎంవీపీ కాలనీ, రామ్ నగర్, రైల్వే స్టేషన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments