Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్టణంలో ఎయిర్‌టెల్ 5జీ సేవలు ప్రారంభం

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (11:50 IST)
విశాఖపట్టణంలో ఎయిర్‌టెల్ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలను దశల వారీగా నగర వ్యాప్తంగా విస్తరించేందుకు ఆ కంపెనీ ప్రణాళికలు రూపొందించింది.ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భారతీ ఎయిర్‌టెల్ సీఈవోగా వ్యవహరిస్తున్న శివన్ భార్గవ్ వెల్లడించారు.
 
తొలి దశలో ఎయిర్‌టెల్ 5జీ సేవలు ముందుగా విశాఖ నగరంలోని ద్వారకా నగర్, బీచ్ రోడ్డు, డాబా గార్డెన్, మద్దిలపాళెం, వాల్తేర్ అప్‌లాండ్స్, పూర్ణా మార్కెట్, ఎంవీపీ కాలనీ, రామ్ నగర్, రైల్వే స్టేషన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments