Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థినిని లొంగదీసుకునేందుకు ప్రయత్నించి జైలుపాలైన ప్రొఫెసర్.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (11:44 IST)
తనతో శారీరక సంబంధం పెట్టుకోలేదన్న కోపంతో ఓ విద్యార్థినిని ప్రొఫెసర్ ఒకరు ఫెయిల్ చేశాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని కోటలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాజస్థాన్ టెక్నికల్ యూనివర్శిటీలో బాధితురాలు చివరి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తుంది. ఈ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేసే ఓ గిరిశ్ పర్మార్ ఆ విద్యార్థినిపై కన్నేశాడు. దీంతో తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేయసాగాడు. 
 
దీనికి ఆమె అంగీకరించలేదు. అర్పిత్ అగర్వాల్ అనే విద్యార్థి ద్వారా కూడా ఒత్తిడి తెచ్చాడు. అప్పటికీ ఆమె లొంగలేదు. దీంతో ఆ విద్యార్థిని తాను బెదిరించినట్టుగానే పరీక్షల్లో ఫెయిల్ చేశాడు. 
 
తాను పరీక్షల్లో ఫెయిల్ కావడంతో షాక్‌కు గురైన విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీరివద్ద జరిపిన విచారణలో... ఈ విద్యార్థినినే కాకుండా మరికొందరు విద్యార్థినిలను కూడా బెదిరించినట్టు తేలింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం