Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమె వయస్సు 45, అతని వయస్సు 18... ఇద్దరూ కలిసి?

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేసింది భార్య. నిద్రిస్తున్న భర్తను రోకలిబండతో తలపై మోది చంపేసింది. చిత్తూరు జిల్లాలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

Webdunia
సోమవారం, 16 జులై 2018 (17:48 IST)
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేసింది భార్య. నిద్రిస్తున్న భర్తను రోకలిబండతో తలపై మోది చంపేసింది. చిత్తూరు జిల్లాలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 
 
సోమల మండలం ఆవులపల్లెలో గంగాధరం, కుమారిలు నివాసముంటున్నారు. వీరికి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నాడు. భర్త కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. కుమారి వయస్సు 45 సంవత్సరాలు. భర్త గంగాధరం కూలి పని చేసి ఆ డబ్బు మొత్తం తాగి ఇంటికి వచ్చేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. 
 
భర్తతో పూర్తిగా విసిగిపోయిన కుమారి ఇంటి పక్కనే ఉన్న ఒక యువకుడితో పరిచయం చేసుకుంది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. పిల్లలు ఇంట్లో ఉండగానే యువకుడితో కలిసేది కుమారి. ఈ విషయాన్ని తండ్రికి చెప్పారు ఇద్దరు పిల్లలు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గంగాధరం ఆమెపై చేయిచేసుకున్నాడు. ఆ తర్వాత పూటుగా తాగేసి నిద్రపోయాడు. 
 
గాఢ నిద్రలోకి జారుకున్న గంగాధరం తలపై రోకలి బండతో కొట్టి చంపేసింది కుమారి. ఆ తరువాత పిల్లలను వదిలి యువకుడితో పారిపోయింది. నిందితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments