Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో మొసళ్ల ఊచకోత.. ఏకంగా 300 మొసళ్లను చంపేశారు..

ఇండోనేషియాలోని పపువా ప్రావిన్స్‌లో 300 మొసళ్లను ఊచకోత కోశారు గ్రామస్తులు. తమ గ్రామస్తుడిని చంపేసిందనే కోపంతో.. ఏకంగా 300 మొసళ్లను చంపేశారు. వివరాల్లోకి వెళితే.. జనావాసాల మధ్యలో ఓ మొసళ్ల ఎన్ క్లోజర్‌లో

Webdunia
సోమవారం, 16 జులై 2018 (17:45 IST)
ఇండోనేషియాలోని పపువా ప్రావిన్స్‌లో 300 మొసళ్లను ఊచకోత కోశారు గ్రామస్తులు. తమ గ్రామస్తుడిని చంపేసిందనే కోపంతో.. ఏకంగా 300 మొసళ్లను చంపేశారు. వివరాల్లోకి వెళితే.. జనావాసాల మధ్యలో ఓ మొసళ్ల ఎన్ క్లోజర్‌లో ఇటీవలే సుగితో (48) అనే వ్యక్తి గడ్డి కోయడానికి వెళ్లి పడిపోయారు. అందులో ఉన్న ఓ మొసలి అతన్ని చంపేసింది. అదే రోజు స్థానికులు అతనికి అంత్యక్రియలను నిర్వహించారు. 
 
అనంతరం సుగి కుటుంబం సహా గ్రామస్తులంతా కలసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనావాసాల మధ్య మొసళ్ల ఎన్‌క్లోజర్ ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లిస్తామని ఎన్‌క్లోజర్ సిబ్బంది చెప్పినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోలేదు. అంతటితో ఆగకుండా కత్తులు, కట్టెలతో ఎన్‌క్లోజర్ వద్దకు వెళ్లి.. ఒక్కో మొసలిని బయటికి లాగి.. 300 మొసళ్లను చంపేశారు. గ్రామస్తులు చంపిన మొసళ్లలో పెద్ద పెద్ద మొసళ్లు, చిన్ని చిన్ని మొసళ్లు వున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments