Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్నం బీచ్‌లో మరణాల నియంత్రణకు యాక్షన్‌ ప్లాన్‌

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (13:05 IST)
విశాఖపట్నం వచ్చే పర్యాటకులు బీచ్‌ను తప్పనిసరిగా సందర్శిస్తారు. నగరవాసులు కూడా పండుగలు, సెలవు దినాల్లో కుటుంబంతో కలిసి బీచ్‌కు వెళ్లి సరదాగా గడుపుతుంటారు.

ఈ నేపథ్యంలో సముద్రంలో స్నానాలు చేసి పరవశించిపోతుంటారు. కోస్టల్‌ బ్యాటరీ నుంచి రుషికొండ వరకూ నిత్యం సందర్శకుల తాకిడి ఉంటుంది.

భౌగోళికంగా ఈ ప్రాంతంలో బీచ్‌ లోతు కావడంతో స్నానాలు చేసేందుకు అనుకూలం కాదని జాతీయ సముద్ర విజ్ఞాన పరిశోధన సంస్థ (ఎన్‌ఐఓ) తేల్చిచెప్పింది.

అయినప్పటికీ సందర్శకులు ఈ ప్రాంతాల్లోనే స్నానాలకు ఉత్సాహం చూపిస్తుంటారు. దీనివల్ల తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

ఏటా సగటున 50 మంది వరకు బీచ్‌లో దిగి మృత్యువాత పడుతున్నారు. వేసవి సమీపిస్తుండడంతో బీచ్‌కు సందర్శకుల తాకిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మరణాల నియంత్రణకు సీపీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments