Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంగోలులో నూతన క్రికెట్‌ మైదానం

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (12:59 IST)
ఒంగోలులో నూతన క్రికెట్‌ మైదానం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్ర క్రికెట్‌ అసోసియే షన్‌ (ఏసీఏ) ఆపరేషన్స్‌ డైరెక్టర్‌, భారత మాజీ క్రికెటర్‌ వై.వేణుగోపాల్‌ తెలిపారు.

ఒంగోలు వచ్చిన ఆయన నగరంలోని మంగ మూరురోడ్డు మర్రిచెట్టు సమీపంలో అభివృద్ధి చేస్తున్న స్టేడియం పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో క్రికెట్‌ అభివృద్ధికి ఏసీఏ సహాయ, సహకారాలు అందిస్తుందని తెలిపారు.

కొన్ని కారణాల వలన శర్మ కళాశాల మైదానం విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా క్రికెట్‌ సంఘం అడ్‌హక్‌ కమిటీ కోరిక మేరకు ప్ర త్యామ్నాయంగా పదేళ్లపాటు ఏంవోయూ పద్ధతిలో స్థలాన్ని తీసుకొని అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.

నూతనంగా ఏర్పాటు చేస్తున్న క్రికెట్‌ సబ్‌ సెంటర్లు క్రీడాకా రులు ప్రాక్టీస్‌కు ఎంతో ఉపయోగపడతాయన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments