Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (12:54 IST)
ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఒకటవ తరగతి నుండి ఐదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయి.

కోవిడ్ వచ్చిన పది నెలల తర్వాత విద్యార్థులు క్లాస్ రూమ్‌కి హాజరవుతున్నారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు థర్మల్ స్కానింగ్ చేసి క్లాస్ రూమ్‌లకు అనుమతి ఇస్తున్నారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులు మాస్కులు ధరించి వస్తున్నారు.

ఆల్టర్నేట్ డేస్‌లో విద్యాబోధన జరుగనుంది. ఒకటవ తరగతి, మూడవ తరగతి, 5వ తరగతి  క్లాస్‌లు ఒక రోజు... రెండవ తరగతి, 4వ తరగతి క్లాసులు ఒకరోజు నిర్వహించనున్నారు. స్కూల్ యాజమాన్యానికి విద్యార్థుల తల్లిదండ్రులు సహకరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court: కోర్ట్ సినిమా నటి శ్రీదేవి కారు కొనేసిందోచ్!

Aamir Khan: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ నుంచి అమీర్‌ఖాన్‌ లుక్

నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, రోహిత్ సహాని జంటగా మిస్టీరియస్

Tammudu Review: తమ్ముడు మరో గేమ్ ఛేంజర్ అవుతుందా? తమ్ముడు రివ్యూ

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments