Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టినరోజు వేడుకలకు డబ్బులివ్వలేదని తల్లిదండ్రులపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు

Webdunia
గురువారం, 16 మే 2019 (19:53 IST)
ప్రకాశం జిల్లా మార్కాపురం ఎస్సీ, బీసీ కాలనీలో దారుణం జరిగింది. పుట్టినరోజు వేడుకలకు డబ్బులివ్వలేదన్న కారణంతో కన్న తల్లితండ్రులపై కిరోసిన్ పోసి నిప్పంటించాడో కర్కోటకుడు. స్థానికంగా కూలి పనులకెళ్ళే ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ చేసుకోవాలని తల్లితండ్రులను డబ్బులు అడిగాడు.
 
వారు డబ్బులు లేవని చెప్పటంతో బయటకు వెళ్ళి మద్యం సేవించి వచ్చి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంటున్నట్లు బెదిరించాడు. దీంతో వారించేందుకు దగ్గరకు వచ్చిన తల్లిదండ్రులపై కిరోసిన్ పడింది. ఈ సమయంలో ప్రసాద్ అగ్గిపుల్ల వెలిగించటంతో తల్లిదండ్రులు గాలయ్య, లక్ష్మిలు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను మార్కాపురం రిమ్స్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments