Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టినరోజు వేడుకలకు డబ్బులివ్వలేదని తల్లిదండ్రులపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు

Webdunia
గురువారం, 16 మే 2019 (19:53 IST)
ప్రకాశం జిల్లా మార్కాపురం ఎస్సీ, బీసీ కాలనీలో దారుణం జరిగింది. పుట్టినరోజు వేడుకలకు డబ్బులివ్వలేదన్న కారణంతో కన్న తల్లితండ్రులపై కిరోసిన్ పోసి నిప్పంటించాడో కర్కోటకుడు. స్థానికంగా కూలి పనులకెళ్ళే ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ చేసుకోవాలని తల్లితండ్రులను డబ్బులు అడిగాడు.
 
వారు డబ్బులు లేవని చెప్పటంతో బయటకు వెళ్ళి మద్యం సేవించి వచ్చి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంటున్నట్లు బెదిరించాడు. దీంతో వారించేందుకు దగ్గరకు వచ్చిన తల్లిదండ్రులపై కిరోసిన్ పడింది. ఈ సమయంలో ప్రసాద్ అగ్గిపుల్ల వెలిగించటంతో తల్లిదండ్రులు గాలయ్య, లక్ష్మిలు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను మార్కాపురం రిమ్స్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments