సింహాచలంలో 25 ఏళ్ల కిందటి పాత ట్రాన్స్‌ఫార్మర్ పేలింది

Webdunia
గురువారం, 27 మే 2021 (09:22 IST)
సింహాచలంలో గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ట్రాన్స్ కో సబ్ స్టేషన్లోని 10/6 ట్రాన్స్ ఫార్మర్ అగ్నిప్రమాదానికి గురైంది. దీంతో ఈ ప్రాంతంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమీపంలో వున్న ప్రజలు భయభ్రాంతులకు లోనై ఇళ్ల బయటకు పరుగులు తీసారు.
 
కాగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 గంటల పాటు తీవ్రంగా శ్రమించిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ట్రాన్స్‌ఫార్మర్ 25 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన పాతదిగా అధికారులు తెలిపారు. మంటలు అదుపులోకి వచ్చాక తిరిగి విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments