Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీఎస్‌ ఆర్టీసీలో 2 వేల మందికి పదోన్నతులు

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (07:35 IST)
ఏపీఎస్‌ ఆర్టీసీలో సుమారు 2 వేల మందికి పదోన్నతులు కల్పిస్తామని ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ ద్వారకాతిరుమలరావు తెలిపారు. ఆర్టీసీలో అడహక్‌ ప్రమోషన్లను రెగ్యులర్‌ చేసేలా చర్యలు చేపట్టామన్నారు.

అమలాపురం ఆర్టీసీ డిపోకు బుధవారం విచ్చేసిన ఆయన కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘సర్వీస్‌ రూల్స్‌’ మార్చేస్తున్నారని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

కొత్తవారికి మాత్రమే సర్వీస్‌ రూల్స్‌ మారతాయి తప్ప, పాత వారికి మార్పులేదన్నారు. 2020 జనవరి 1నుంచి కారుణ్య నియామకాలు నిర్వహించుకునేలా ఉత్తర్వులు ఇచ్చామన్నారు..

2016 నుంచి పెండింగ్‌లో ఉన్న నియామకాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. అనంతరం, ఆర్టీసీలో ఉత్తమ ఉద్యోగులుగా గుర్తించిన వారికి పురస్కారాలను అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

సమంత, సాయిపల్లవి ప్రాసిట్యూట్స్ : మహిళా విశ్లేషకులు ఘాటు విమర్శ

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments