Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మూడు స్థానాలు మినహా 18 స్థానాలకు జనసేన అభ్యర్థుల ఖరారు!

వరుణ్
సోమవారం, 25 మార్చి 2024 (09:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసే 21 అసెంబ్లీ స్థానాలకు గాను 18 చోట్ల అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. మరో మూడు స్థానాల్లో మాత్రం అభ్యర్థులను పెండింగ్‌లో ఉంచింది. అవనిగడ్డ, విశాఖ సౌత్, పాలకొల్లు నియోజవర్గాల్లో మాత్రం అభ్యర్థుల ఎంపిక ఇంకా ఓ కొలిక్కి రాలేదు.


ఆరంభంలో ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదివారం రాత్రి మరో 11 మంది పేర్లను ఖరారు చేశారు. దీంతో మొత్తం 18 మంది అభ్యర్థులు ఖరారయ్యారు. అలాగే, ఆ పార్టీ పోటీ చేసే రెండు ఎంపీ స్థానాల్లో మచిలీపట్నం నుంచి బాలశౌరి, కాకినాడ నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరును ప్రకటించిన విషయం తెల్సిందే.


మూడు అసెంబ్లీ స్థానాలకు మాత్రం అభ్యర్థులను ఖరారు చేయాల్సివుంది. ఈ ముగ్గురిని కూడా నేడో రేపో ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని జనసేన పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments