Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి మద్దతిచ్చి కేసులు మాఫీ చేయించుకుంటారా? ఆర్ఆర్ఆర్ ప్రశ్న

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (09:22 IST)
దేశంలో త్వరలోనే రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీపి వైకాపా పార్టీ మద్దతు ఇవ్వనుంది. దీనిపై ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పందించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తామని చెప్పే దమ్మూధైర్యం వైకాపా పెద్దలకు ఉందా అంటూ సూటిగా ప్రశ్నించారు.
 
ఇదే అంశంపై ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, గత రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రపతిగా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నిలబెట్టడం వల్ల బీజేపీకి స్వచ్చంధంగా మద్దతు ఇచ్చామని వైకాపా నేతలు చెప్పారని గుర్తు చేశారు. 
 
ఈ దఫా బీజేపీ అడిగితే మద్దతిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని విజయసాయి రెడ్డి చెప్పడం విస్మయానికి గురిచేసిందన్నారు. ఎందుకంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై సంతకం పెడితేనే ఈసారి మద్దతిస్తామని చెప్పగలరా అని విజయసాయిని ప్రశ్నించారు. 
 
అలాకాకుండా, వివేకానంద రెడ్డి హత్య కేసులో తమ వారి ప్రమేయం లేదని, అలాగే, తనపై ఉన్న కేసుల్లో నిర్దోషిగా ప్రకటించాలని విజయసాయి కోరే అవకాశం ఉందా అని రఘురామ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments