వచ్చే ఎన్నికల్లో వైకాపాకు 225 సీట్లు ఇవ్వాలి : విజయసాయి రెడ్డి

Webdunia
ఆదివారం, 22 డిశెంబరు 2019 (09:43 IST)
విశాఖపట్టణంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి నోరు జారారు. వీటిపై విపక్షాలతో పాటు.. నెటిజన్లు తమదైనశైలిలో కౌంటర్లు వేస్తున్నారు. ముఖ్యంగా, తెలుగుదేశం, జనసేన పార్టీలు విజయసాయి రెడ్డిపై చేస్తున్న ట్వీట్లను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 
 
ఈ పుట్టినరోజు వేడుకల్లో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, 'ఈసారి 151 సీట్లు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని 225 స్థానాలకుగానూ 224 స్థానాల్లో గెలిపించాలి' అని కోరారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఏపీలో ఉన్నది 175 స్థానాలే కదా.... 225 ఎక్కడివి అంటూ ట్రోల్ చేస్తున్నారు. నవ్యాంధ్రలోని 175 సీట్లు మాత్రమేకాదు 25 లోక్‍సభ సీట్లను కలపుకున్నా 225 సీట్లు రావుకదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన విజయసాయికి దొంగ లెక్కలు వేయడంలో మంచి దిట్టగా పేరున్న విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

తర్వాతి కథనం
Show comments