Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ జగన్ 'రేషన్' డోర్ డెలివరీ విధివిధానాలు ఖరారు

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (18:13 IST)
రేషన్ సరుకుల డోర్ డెలివరీ విధానంలో విధి విధానాలు ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. క్షేత్ర స్థాయిలో తలెత్తుతున్న సమస్యలకు పరిష్కారం దిశగా స్పష్టత ఇచ్చింది సర్కార్.. వన్ నేషన్.. వన్ రేషన్ కార్డు కింద ఇతర రాష్ట్రాలకు చెందిన NFSA కార్డుదారులకు కూడా పోర్టబులిటీ విధానంలో రేషన్ పొందే అవకాశం కల్పించనున్నారు.
 
ఫోన్ సిగ్నల్‌లు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఆఫ్ లైన్ విధానంలోనూ సరుకులు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వాలంటీర్ క్లస్టర్‌కు మ్యాపింగ్ కాని, కార్డులను కామన్ పూల్ కింద పరిగణించనున్నారు.. ఇక, కార్డుదారులు రాష్ట్రంలోని ఏ మొబైల్ వాహనం నుంచి అయినా సరుకులు పొందే అవకాశం కల్పిస్తోంది వైఎస్ జగన్ సర్కార్. 
 
వాలంటీర్లు రిజిస్టర్ అయిన మ్యాపింగ్ కార్డులకు రేషన్ సరుకుల వాహనం ఎప్పుడు వస్తుందో ముందుగా మెసేజ్ పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి మొబైల్ వాహనము అన్ని వీధులు కచ్చితంగా తిరిగేలా చూడాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.. వేలిముద్రల అథంటిఫికేషన్ సమస్యకు ఫ్యూజన్ ఫింగర్ ప్రక్రియ, ఈ కేవైసీ ప్రక్రియ, వాలంటీర్ వేలిముద్రలతో సరుకులు జారీ చేసే అవకాశం కల్పిస్తోంది వైసీపీ ప్రభుత్వం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments