Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకే చెప్పని వై.ఎస్.జగన్

వైఎస్. జగన్... ఏపీలో ప్రతిపక్ష నేత, వైకాపా వ్యవస్థాపకుడు. అలాంటి వ్యక్తి ఏ విషయాన్ని అయినా ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో పంచుకుంటుంటారు. కానీ జగన్ మాత్రం ఒక ఒక విషయాన్ని పూర్తిగా దాచిపెట్టారు.

Webdunia
ఆదివారం, 1 అక్టోబరు 2017 (13:11 IST)
వైఎస్. జగన్... ఏపీలో ప్రతిపక్ష నేత, వైకాపా వ్యవస్థాపకుడు. అలాంటి వ్యక్తి ఏ విషయాన్ని అయినా ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో పంచుకుంటుంటారు. కానీ జగన్ మాత్రం ఒక ఒక విషయాన్ని పూర్తిగా దాచిపెట్టారు. అంతేకాదు ఇంటి నుంచి బయటకు వెళుతున్నానన్న విషయాన్ని కూడా కుటుంబ సభ్యులకు చెప్పలేదు. కుటుంబ సభ్యుల విషయం అటుంచితే కనీసం సెక్యూరిటీ గార్డులను కూడా తీసుకెళ్ళకుండా 2.30 గంటల పాటు తప్పించుకుతిరిగాడు. అసలు జగన్ ఏం చేశాడు.  
 
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల తర్వాత జగన్ బీజేపీకి బాగా దగ్గరయ్యాడు. ఎప్పుడు బిజెపి నుంచి పిలుపు వస్తుందా? అని ఎదురు కూడా చూస్తున్నాడు. బిజెపి అగ్రనేతలకు దగ్గరయ్యేందుకు కొంతమందిని పట్టుకున్నారు జగన్. అలాంటి వారిలో హైదరాబాద్‌కు చెందిన ఒక బిజెపి రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. 
 
అయితే, జగన్ శనివారం 2.30 గంటల పాటు కనిపించకుండా పోయారు. జగన్ నేరుగా ఎంపి కుమారుడిని కలిసి వచ్చారట. ఆ ఎంపి బిజెపి అగ్రనేతలకు దగ్గరి వ్యక్తి. తాను ఎంపిని కలిసే విషయం ఎవరికీ తెలియకూడదని కనీసం కుటుంబ సభ్యులకు, సెక్యూరిటీ గార్డులకు తెలియకుండా రెండున్నర గంటపాటు బయటకు వెళ్ళిపోయాడు. ఆయన్ను కలిసి తిరిగి ఇంటికి వచ్చాడు. బయటకు వెళ్ళిన సమయంలో జగన్‌కు అస్సలు సెక్యూరిటీనే లేరు. జగన్ డ్రైవర్, జగన్ మాత్రమే ఒక కారులో వెళ్ళారు. ప్రతిపక్ష నేత ఒంటరిగా వెళ్ళడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments