Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెయ్యి రోజులు

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (11:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నేటికి (శుక్రవారం) వెయ్యి రోజులుపూర్తయింది. వైకాపా అధినేతగా ఉన్న సీఎం జగన్గత 2016లో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన పాలన వెయ్యి రోజులు పూర్తిచేసుకుంది. ఈ వెయ్యి రోజుల పాలనలో అనేక రకాలైన అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. 
 
ప్రజలకు మేలు చేయాలన్న మనస్తత్వం, తన మనసులో అనుకున్నదాన్ని ఆచరణలో పెట్టాలన్న పట్టుదల అణువణువునా జ్వలించాలి. కార్యాచరణ ప్రణాళికపై స్పష్టతకుదరాలి. అడుగుముందుకు వేయాలన్న ఆరాటం అంతరంగంలో అలలా వెల్లువెత్తాలి. వీటన్నింటినీ తనలో ఇనుమడించుకున్న సీఎం జగన్ ముఖ్యమంత్రిగా ప్రజా సంక్షేమ పాలనను అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments