Webdunia - Bharat's app for daily news and videos

Install App

శవాన్ని బయటకి తీసి బతికించాలని నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారు: రోజా సెటైర్లు

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (15:53 IST)
వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై సెటైర్లు వేశారు. 2019లో ప్రజలు టీడీపీని సమాధి చేశారని, ఆ సమాధిలోంచి శవాన్ని తీసి బతికించాలనే ప్రయత్నం నిమ్మగడ్డ చేశారని, అది జరిగే పనికాదని మొన్ననే ప్రెస్ మీట్‌లో చెప్పానన్నారు. అదే ఇవాళ జరిగిందన్నారు.
 
2018లో పెట్టాల్సిన ఎన్నికలు.. అప్పుడు పెట్టకుండా కుట్రపూరితంగా ఇప్పుడు పెట్టారని విమర్శించారు. అయితే ప్రజలు టీడీపీకి, ఆ పార్టీ కోవర్టు అయిన నిమ్మగడ్డకు బుద్ధి చెప్పారని రోజా అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

పవన్ చేతిపై ఉన్న టాటూ అక్షరాలకు అర్థమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments