Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం కాంట్రాక్టర్‌ను మార్చం... నితిన్ గడ్కరీ : మార్చాల్సిందే.. చంద్రబాబు

నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ప్రస్తుతం పని చేస్తున్న కాంట్రాక్టర్‌ను మార్చాల్సిందేనంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుబడుతున్నారు. దీనికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (12:18 IST)
నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ప్రస్తుతం పని చేస్తున్న కాంట్రాక్టర్‌ను మార్చాల్సిందేనంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుబడుతున్నారు. దీనికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాంట్రాక్టర్‌ను మార్చితే 30 శాతం వ్యయాన్ని అదనంగా భరించాల్సి వస్తుందని, ఈ మొత్తాన్ని భరించేందుకు కేంద్రం సిద్ధంగా లేదని చెపుతున్నారు. అందువల్ల సబ్‌కాంట్రాక్టర్‌తోనే ఈ పనులను పూర్తి చేయిస్తామని ఆయన స్పష్టం చేస్తున్నారు. 
 
ఇదే అంశంపై నితిన్ గడ్కరీ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం మరింత వేగవంతం కానుంది… నిధులు సమకూర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు నాబార్డ్ నిధులు సమకూరుస్తుందని స్పష్టం చేశారు. బిల్లులు సమర్పించిన మూడు రోజుల్లోనే 75 శాతం నిధులు సమకూరుస్తామన్నారు. పరిశీలన తర్వాత మిగతా 25 శాతం నిధులు విడుదల చేస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments