Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుషికొండ ప్యాలెస్‌తో ప్రజలకు ఏంటి ఉపయోగం? సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి: వైఎస్ షర్మిల (video)

ఐవీఆర్
బుధవారం, 19 జూన్ 2024 (20:36 IST)
రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ''ఆ నిర్మాణాన్ని ప్రజల డబ్బుతో నిర్మించారంటే... అది క్షమించరానిదే అవుతుంది. ప్రజల డబ్బుతో నిర్మించామని అంటున్నారు కనుక ఆ నిర్మాణం వల్ల ప్రయోజనాలు ఏమిటి అన్నది ప్రజలకు తెలియాల్సి వుంది. దానివెనుక జరిగిన వాస్తవాలను వెలికి తీయాలంటే సిటింగ్ జడ్జితో విచారణ చేయించాలి.
 
ఒకవైపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వేల కోట్లు అప్పుల్లో మునిగి వుందని చెబుతున్న వైసిపి ఇలాంటి బాధ్యతారాహిత్యానికి ఎలా పాల్పడుతుంది. ప్రజాధనాన్ని ఎంతమాత్రం బాధ్యత లేకుండా ఇలా డబ్బు వృధా చేయడంపై విచారణ జరిపించాల్సిందే. తప్పు చేసినవారిని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు'' అంటూ చెప్పారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను OG అంటే మీరు క్యాజీ అంటే నేనేం చేయాలి: పవన్ కల్యాణ్ (video)

35-చిన్న కథ కాదు'- మనందరి కథ : హీరో రానా దగ్గుబాటి

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ పాత్రల చుట్టూ తిరిగే కథే వెంకీ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments