Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండేళ్ల అయింది.. ఏం చేశారు.. వైకాపా ఎమ్మెల్యేకు చేదు అనుభవం

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (14:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు చేదు అనుభవం ఎదురైంది. ‘పరిషత్‌’ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చిత్తూరు మండలం దిగువమాసాపల్లెలోని సచివాలయం వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే వచ్చీ రాగానే సొంత పార్టీకి చెందిన కార్యకర్తలే ఆయన్ను అడ్డుకున్నారు. 
 
‘అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది.. ఇప్పటిదాకా మాకు ఏం చేశావు’ అని నిలదీశారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తప్ప... తాము గుర్తుకురామా అని ప్రశ్నించారు. సొంత పార్టీ కార్యకర్తల నుంచే ప్రతిఘటన ఎదురవడంతో ఆయన కంగుతిన్నారు. 
 
కాసేవు ఎమ్మెల్యే అనుచరులు, అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి మరో గ్రామంలో జరగాల్సిన ప్రచార కార్యక్రమానికి వెళ్లిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments