Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండేళ్ల అయింది.. ఏం చేశారు.. వైకాపా ఎమ్మెల్యేకు చేదు అనుభవం

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (14:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు చేదు అనుభవం ఎదురైంది. ‘పరిషత్‌’ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చిత్తూరు మండలం దిగువమాసాపల్లెలోని సచివాలయం వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే వచ్చీ రాగానే సొంత పార్టీకి చెందిన కార్యకర్తలే ఆయన్ను అడ్డుకున్నారు. 
 
‘అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది.. ఇప్పటిదాకా మాకు ఏం చేశావు’ అని నిలదీశారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తప్ప... తాము గుర్తుకురామా అని ప్రశ్నించారు. సొంత పార్టీ కార్యకర్తల నుంచే ప్రతిఘటన ఎదురవడంతో ఆయన కంగుతిన్నారు. 
 
కాసేవు ఎమ్మెల్యే అనుచరులు, అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి మరో గ్రామంలో జరగాల్సిన ప్రచార కార్యక్రమానికి వెళ్లిపోయారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments