Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులకు చేదువార్త ... జగనన్న విద్యా దీవెన డబ్బుల జమ వాయిదా

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (08:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న విద్యా దీవెన ఒకటి. ఈ పథకం కింద విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్‌మెంట్  డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఇందులోభాగంగా, మంగళవారం ఈ డబ్బులు జమ చేయాల్సివుంది. అయితే, ఈ రోజు ఈ నిధులను జమ చేయడం లేదు. 
 
దీనికి కారణం అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే ప్రభుత్వ కార్యాలయంలో సీఎం జగన్ పాల్గొనాల్సివుంది. 
 
ఈ కారణంగా జగనన్న విద్యా దీవెన పథకాన్ని తాత్కాలికంగా ప్రభుత్వం వాయిదావేసింది. కాగా, జగనన్న విద్యా దీవెన పథకం అమలు కొత్త తేదీని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుందని అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments