Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం.. అర్థరాత్రి నడిరోడ్డుపై?

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (12:29 IST)
వయోబేధం లేకుండా మహిళలపై దాడులు జరుగుతున్నాయి. అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై అఘాయిత్యాలు అమాంతం పెరిగిపోతున్నాయి. తాజాగా విజయనగరంలో దారుణం చోటుచేసుకుంది. మూడో తరగతి చదివే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు.
 
వివరాల్లోకి వెళితే.. శృంగవరపు కోట మండలం బొడ్డవరకు చెందిన ఓ బాలిక మూడో తరగతి చదువుతోంది. ఆమెను అపహరించిన దుండగుడు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఐతన్న పాలెం వద్ద రోడ్డుపై అర్థరాత్రి వదిలిపెట్టి పారిపోయాడు.
 
తెల్లవారుజామున అటుగా వెళ్ళిన స్థానికులు తీవ్రస్రావంతో కనిపించిన చిన్నారిని గమనించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments