Webdunia - Bharat's app for daily news and videos

Install App

26, 27 తేదీల్లో చిత్తూరుజిల్లాకు యునిసెఫ్‌ బృందం పర్యటన

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (08:56 IST)
యునిసెఫ్‌ బృందం ఈ నెల 26, 27 తేదీల్లో చిత్తూరుజిల్లాలో పర్యటించనుంది. 26న ఉదయం 10నుంచి 12 గంటల వరకు కార్వేటినగరం మండలంలో అధికారులతో సమావేశమవుతారు.

మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్వేటినగరం పంచాయతీ బృందంతో, ఆశా వర్కర్లు, గ్రీన్‌ అంబాసిడర్లు, టీచర్లతో సమావేశం అవుతారు. సమీప ఎస్‌డబ్ల్యూపీసీ కేంద్రాన్ని పరిశీలిస్తారు.

27న ఉదయం 8నుంచి 2 గంటల నుంచి తిరుపతి రూరల్‌ మండలంలోని తుమ్మలగుంట పంచాయతీకి చెందిన వలంటీర్లు, గ్రీన్‌ అంబాసిడర్లు, ఉపాధ్యాయులతో సమావేశం అవుతారు.

మధ్యాహ్నం 3.30 గంటలకు చిత్తూరుకు చేరుకుని జిల్లా అధికారులతో సమావేశం అవుతారు. జడ్పీ సీఈవో, డీపీవో, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ, డీఈవో, ఐసీడీఎస్‌ అధికారులతో బృందం సమావేశమై సమీక్ష నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments