చిరంజీవి, పవన్ కల్యాణ్ పేరుతో పార్కు.. ఏర్పడిన వివాదం.. ఘర్షణ

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ల పేర్లు పార్కు వివాదంతో చిక్కుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉరదాళ్లపాలెంలో ప్రభుత్వ స్థలంలో పార్కు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఆ పార్

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (12:57 IST)
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ల పేర్లు పార్కు వివాదంతో చిక్కుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉరదాళ్లపాలెంలో ప్రభుత్వ స్థలంలో పార్కు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఆ పార్కుకు ''చిరంజీవి-పవన్ కల్యాణ్'' అనే పేరు పెట్టాలని ఒక వర్గం పట్టుబడితే.. మరోవర్గం కుదరదని తేల్చి చెప్పేసింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. 
 
ఈ ఘర్షణ చివరికీ దాడులు చేసేంతవరకు వెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలైనాయి. గాయపడిన వారిని చికిత్స కోసం తణుకు ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో, పరిస్థితులు చేజారకుండా ఉండేందుకు గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. 
 
ప్రస్తుతం ఉరదాళ్లపాలెంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ స్థలంపై ఇరు వర్గాలు తమదంటే తమదేనంటూ పోటీపడటంతోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుందని పోలీసులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments