దసరా వేళ.. ముంబైలో విషాదం.. ఎల్ఫిన్ స్టోన్ స్టేషన్ వద్ద తొక్కిసలాట.. 15 మంది మృతి

దేశ వాణిజ్య నగరం ముంబైని భారీ వర్షాలు ముంచెత్తిన నేపథ్యంలో తాజాగా ముంబైలోని ఎల్ఫిన్ స్టోన్ రైల్వే స్టేషన్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. పాదాచారులు నడిచే ప్లైఓవర్‌పై రద్దీ పెరగడంతో ఒక్కసారిగా తొక్కిసల

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (12:09 IST)
దేశ వాణిజ్య నగరం ముంబైని భారీ వర్షాలు ముంచెత్తిన నేపథ్యంలో తాజాగా ముంబైలోని ఎల్ఫిన్ స్టోన్ రైల్వే స్టేషన్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. పాదాచారులు నడిచే ప్లైఓవర్‌పై రద్దీ పెరగడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. మరో 20 మందికిపైగా గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న డాక్టర్ల బృందం చికిత్స అందిస్తోంది. 
 
మరోవైపు సహాయక సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఫ్లై ఓవర్ వద్ద జనాల తాకిడి ఎక్కువగా ఉండటంతో కొంతమంది మెట్ల దారిని విడిచిపెట్టి.. బ్రిడ్జిపైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ఘటన జరిగింది. అంతేగాకుండా ఫ్లై ఓవర్ భారీ వర్షాల కారణంగా కూలిపోనుందని టాక్. 
 
భారీ వర్షాలు కురుస్తుండటంతో వంతెనపైకి ప్రయాణీకులు పరుగులు తీయడంతో ఒక్కసారిగా రద్దీ ఎక్కువై తొక్కిసలాట చోటుచేసుకుందని అధికారులు చెప్తున్నారు. అంతేగాకుండా ఈ స్టేషన్లో లోకల్‌ రైళ్లు ఎక్కువగా ఆగుతుంటాయి. వంతెనపై ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments