Webdunia - Bharat's app for daily news and videos

Install App

బయ్యారం ఉక్కుపై తెరాస ఎంపీల నిరసనగళం

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (15:18 IST)
తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన లోక్‌సభ సభ్యులు బయ్యారం ఉక్కుపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బయ్యారం ఉక్కు కర్మాగారం తెలంగాణ హక్కు, రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి ఈ డిమాండ్ ఉందని తెరాస లోక్‌‍సభపక్ష నేత నామా నాగేశ్వర రావు, ఎంపీ మాలోతు కవిత, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. 
 
వారు ఇదే అశంపై మీడియాతో మాట్లాడుతూ, విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇవ్వాల్సిందేనని, ఈ బాధ్యత కేంద్రానిదే అని అన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు సాధ్యంకాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు గిరిజనులను ఆందోళనకు గురి చేస్తున్నాయని చెప్పారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు, కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా బయ్యారంలో నిరసన చేపడుతామని వారు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments