Webdunia - Bharat's app for daily news and videos

Install App

బయ్యారం ఉక్కుపై తెరాస ఎంపీల నిరసనగళం

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (15:18 IST)
తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన లోక్‌సభ సభ్యులు బయ్యారం ఉక్కుపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బయ్యారం ఉక్కు కర్మాగారం తెలంగాణ హక్కు, రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి ఈ డిమాండ్ ఉందని తెరాస లోక్‌‍సభపక్ష నేత నామా నాగేశ్వర రావు, ఎంపీ మాలోతు కవిత, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. 
 
వారు ఇదే అశంపై మీడియాతో మాట్లాడుతూ, విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇవ్వాల్సిందేనని, ఈ బాధ్యత కేంద్రానిదే అని అన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు సాధ్యంకాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు గిరిజనులను ఆందోళనకు గురి చేస్తున్నాయని చెప్పారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు, కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా బయ్యారంలో నిరసన చేపడుతామని వారు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments