మాజీ డ్రైవర్ హత్య కేసులో అనంతబాబుకు బెయిల్ లంభించేనా?

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (09:43 IST)
తన కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై రాజమండ్రి ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నేడు విచారణ జరుపనుంది. ఆయనకు గతంలో కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ ముగియడంతో సోమవారం కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత ఈ నెల 20వ తేదీ వరకు కోర్టు రిమాండ్ పొడగించింది. 
 
ఈ నేపథ్యంలో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టనుంది. కాగా, కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను తానే హత్యచేసినట్టుగా అనంతబాబు అంగీకరించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఈ కేసులో ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన పోలీసులు రాజకీయ ఒత్తిడులు కారణంగా ఆ పని చేయలేదు. 
 
పైగా, రాజమండ్రి జైలులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమర్యాదలు చేస్తున్నట్టు విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు, అనంతబాబును కఠినంగా శిక్షించాలని రాష్ట్రంలోని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments