Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ నెలలో కలెక్షన్లు కుమ్మేశారు.. శ్రీవారి హుండీ ఆదాయం వంద కోట్లు

Webdunia
సోమవారం, 8 జులై 2019 (11:03 IST)
కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ నెలలో మాత్రం హుండీ వసూళ్లు భారీగా చేరాయి. జూన్ నెలలో మాత్రం వంద కోట్లకు పైగా శ్రీవారికి నగదు కానుకగా వచ్చి చేరింది.

జూన్ నెలలో మాత్రం ఈ ఏడాది భారీ స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో కొండపైనున్న హోటళ్లు, కాటేజ్‌లు నిండిపోయాయి. 
 
రోడ్లపైనే చాలామంది శ్రీవారి దర్శనం కోసం వేచి వున్నారు. ప్రస్తుతం మోస్తరుగా భక్తులు కొండపై దర్శనానికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం గత ఏడాది జూన్ కంటే భారీగా పెరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు.

ఇంకా గత ఏడాది జూన్ నెలలో 95 లక్షల లడ్డూలను భక్తులకు అందజేస్తే.. ఈ ఏడాది జూన్ నెలలో ఒక కోటి 13 లక్షల లడ్డూలను భక్తులకు అందజేసినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments