Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యాంకు టెంపరేచర్ క్రమేణా తగ్గుతూ వస్తుంది: మంత్రి మేకపాటి గౌతం రెడ్డి

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (21:29 IST)
ఎల్.జి. పాలీమర్స్ లీకేజీ ట్యాంకు టెంపరేచర్ క్రమేణా తగ్గుతూ వస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి పేర్కొన్నారు. ఎ

ల్.జి. పాలీమర్స్ ను శుక్రవారం ఆయన సందర్శించిన అనంతరం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ లీకేజీ ట్యాంకు పరిస్థితి ఏవిధంగా ఉన్నది, ఎల్.జి. పాలిమర్స్ పరిశ్రమలో ఎన్ని ట్యాంకులు ఉన్నాయి, వాటిలో కెమికల్స్ వివరాలు, వాటి పరిస్థితి, ఉష్ణోగ్రత, పారామీటర్స్ వివరాల గురించి పాలీమర్స్ యాజమాన్యాన్ని వివరాలు అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.

వాతావరణంలో రసాయనాలు జీరో స్థాయి వస్తేనే చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు ఆ గ్రామాలకు తిరిగి నివాసం ఉండొచ్చని చెప్పారు.  సాంకేతిక నిపుణుల బృందం కూడా వస్తుందని, అదనంగా సెఫ్టీ మెజర్స్ సేకరణ చేస్తామని చెప్పారు.  ప్రతీ గంటకు పొల్యూషన్ స్థాయి ఏ విధంగా ఉన్నదీ తెలుసుకొని తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. 

కంపెనీ పరిసర వాతావరణంలో రసాయనాల పరిస్థితి, సాధారణ పరిస్థితులు నెలకొనడానికి తీసుకొనవలసిన చర్యలను గురించి అధికారులు, యాజమాన్యంతో చర్చించినట్లు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments