Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ ఖరారు

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (19:13 IST)
ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌) నిర్వహణ తేదీల షెడ్యూల్‌ ఖరారైంది. ఈ మేరకు షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం ప్రకటించారు.

సెప్టెంబర్‌ 10, 11 తేదీల్లో ఐసెట్‌, 14న ఈసెట్‌, 17 నుంచి 25 వరకూ ఇంజనీరింగ్‌ ఎంసెట్‌, 28, 29, 30 తేదీల్లో ఎపి పిఇసెట్‌, అక్టోబర్‌ 1న ఎడ్‌సెట్‌, 2న లాసెట్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: ప్రభాస్ తోపాటు అగ్ర హీరోలతో దర్శకులు క్రేజీ ట్విస్ట్ లు

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments