Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలింగ్ చివరి గంటలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (07:33 IST)
మూడో దశలో నోటిఫికేషన్ ఇచ్చిన 3,221 సర్పంచ్ స్థానాల్లో 579 ఏకగ్రీవమయ్యాయని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 31,516 వార్డు మెంబర్‌ స్థానాల్లో 11,753 స్థానాలు ఏకగ్రీవమయ్యాయాన్నారు.

మూడో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమని వెల్లడించారు. 26,851 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు చేశామన్నారు. అలాగే 1,289 మంది స్టేజ్-1 రిటర్నింగ్ ఆఫీసర్లు, 3,246 మంది స్టేజ్-2 రిటర్నింగ్ ఆఫీసర్లు, 3,025 మంది మైక్రో అబ్వర్వర్స్ నియమించినట్లు తెలిపారు.

కరోనా పాజిటివ్ ఓటర్లకు పీపీఈ కిట్లు అందజేశామన్నారు. పోలింగ్ చివరి గంటలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments