Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలింగ్ చివరి గంటలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (07:33 IST)
మూడో దశలో నోటిఫికేషన్ ఇచ్చిన 3,221 సర్పంచ్ స్థానాల్లో 579 ఏకగ్రీవమయ్యాయని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 31,516 వార్డు మెంబర్‌ స్థానాల్లో 11,753 స్థానాలు ఏకగ్రీవమయ్యాయాన్నారు.

మూడో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమని వెల్లడించారు. 26,851 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు చేశామన్నారు. అలాగే 1,289 మంది స్టేజ్-1 రిటర్నింగ్ ఆఫీసర్లు, 3,246 మంది స్టేజ్-2 రిటర్నింగ్ ఆఫీసర్లు, 3,025 మంది మైక్రో అబ్వర్వర్స్ నియమించినట్లు తెలిపారు.

కరోనా పాజిటివ్ ఓటర్లకు పీపీఈ కిట్లు అందజేశామన్నారు. పోలింగ్ చివరి గంటలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.  

సంబంధిత వార్తలు

మావయ్య కోసం.. కాలినడకన తిరుమలకు హీరో సాయి ధరమ్ తేజ్! (Video)

పదకొండు మంది జీవితాల కథే కమిటీ కుర్రోళ్లు చిత్రం : నిహారిక కొణిదెల

ఇకపై అలాంటి సినిమాలు చేయను.. రామ్ గోపాల్ వర్మ

ప్రతిభావంతులను ప్రోత్సహించటమే యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ లక్ష్యం : రామ్ గోపాల్ వర్మ

కన్నప్ప’ని ఆ పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే తీశాం : డా.మోహన్ బాబు

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

నోరూరించే చాక్లెట్స్, తింటే 5 రకాల ఆరోగ్య సమస్యలు, ఏంటవి?

మొలకెత్తిన గింజలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

ఈ-వార్డ్స్- డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేసిన మల్లా రెడ్డి నారాయణ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments