Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోకి దూరిన దొంగ, కరోనా పేషెంట్ గట్టిగా దగ్గడంతో?

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (18:10 IST)
ఆ ఇంట్లో అందరికీ కరోనా సోకింది. చికిత్స చేసుకుంటూ ఇంట్లోనే ఉన్నారు. ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఇంట్లోని ఒక గదిని మాత్రమే ఉపయోగిస్తున్నారు. మిగిలిన గదులలోకి వెళ్ళడం లేదు. ఇదే అదునుగా భావించాడు ఒక దొంగ. దొంగతనానికి వెళ్ళాడు. కానీ కుటుంబ సభ్యులు గట్టిగా దక్కడంతో పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి.
 
చిత్తూరు జిల్లా కుప్పం మండలం, రాజీవ్ కాలనీలోని ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్ళాడు దొంగ. కరోనా సోకడంతో ఇంట్లోని నలుగురు సభ్యులు ఒక గదిలోనే ఉంటున్నారు. భోజనం మొత్తం కుటుంబ సభ్యులు తీసుకువచ్చి ఇస్తున్నారు. 
 
అయితే గత 10 రోజుల నుంచి ఒకే గదిలో ఉంటున్నారని తెలుసుకున్న ఒక దొంగ నేరుగా నిన్న రాత్రి ఇంటిలోకి ప్రవేశించాడు. నగలు, నగదు ఉన్న బీరువాను తెరిచి 15 సవర్ల బంగారం, లక్షా యాభై వేల రూపాయల నగదు తీసుకున్నాడు. 
 
అయితే కరోనా సోకిన కుటుంబ సభ్యులు గట్టిగా తుమ్మడంతో దొంగిలించిన సొమ్మును వదిలేసి పారిపోయాడు దొంగ. ఈ మొత్తం వ్యవహారం సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు దొంగ కోసం గాలిస్తున్నారు. కరోనా సోకిన వారిని ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments