Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోకి దూరిన దొంగ, కరోనా పేషెంట్ గట్టిగా దగ్గడంతో?

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (18:10 IST)
ఆ ఇంట్లో అందరికీ కరోనా సోకింది. చికిత్స చేసుకుంటూ ఇంట్లోనే ఉన్నారు. ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఇంట్లోని ఒక గదిని మాత్రమే ఉపయోగిస్తున్నారు. మిగిలిన గదులలోకి వెళ్ళడం లేదు. ఇదే అదునుగా భావించాడు ఒక దొంగ. దొంగతనానికి వెళ్ళాడు. కానీ కుటుంబ సభ్యులు గట్టిగా దక్కడంతో పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి.
 
చిత్తూరు జిల్లా కుప్పం మండలం, రాజీవ్ కాలనీలోని ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్ళాడు దొంగ. కరోనా సోకడంతో ఇంట్లోని నలుగురు సభ్యులు ఒక గదిలోనే ఉంటున్నారు. భోజనం మొత్తం కుటుంబ సభ్యులు తీసుకువచ్చి ఇస్తున్నారు. 
 
అయితే గత 10 రోజుల నుంచి ఒకే గదిలో ఉంటున్నారని తెలుసుకున్న ఒక దొంగ నేరుగా నిన్న రాత్రి ఇంటిలోకి ప్రవేశించాడు. నగలు, నగదు ఉన్న బీరువాను తెరిచి 15 సవర్ల బంగారం, లక్షా యాభై వేల రూపాయల నగదు తీసుకున్నాడు. 
 
అయితే కరోనా సోకిన కుటుంబ సభ్యులు గట్టిగా తుమ్మడంతో దొంగిలించిన సొమ్మును వదిలేసి పారిపోయాడు దొంగ. ఈ మొత్తం వ్యవహారం సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు దొంగ కోసం గాలిస్తున్నారు. కరోనా సోకిన వారిని ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments