Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 యేళ్ళ బాలికపై ముగ్గురు యువకుల అత్యాచారం

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (09:18 IST)
తెలంగాణ రాష్ట్రంలో దారుణం జరిగింది. 14 యేళ్ళ బాలికపై ముగ్గురు యువకుల అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాలిక (14)పై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
బాలికకు మాయమాటలు చెప్పి ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని చెట్లపొదల్లోకి తీసుకెళ్లాడు యువకుడు. అనంతరం వెంటనే మరో ఇద్దరు యువకులకు సమాచారం ఇచ్చి ఈ ఘటనకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments