నోట్స్ ఇస్తానని రూమ్‌కు పిలిచాడు.. ఆపై లైంగిక దాడికి యత్నం.. దేహశుద్ధి

Webdunia
గురువారం, 16 జూన్ 2022 (18:55 IST)
పాఠాలు చెప్పాల్సిన టీచర్ కామాంధుడిగా మారాడు. వివరాల్లోకి వెళితే.. ప్రత్యేక పాఠ్యపుస్తకాలు ఇస్తానని టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థినిని మీసాల శ్రీనివాస్ అనే టీచర్ గదికి పిలిచాడు. నోట్స్ ఇస్తానని నమ్మబలికాడు. రూమ్‌లోకి రమ్మన్నాడు. ఆపై విద్యార్థిని పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన జంగారెడ్డి గూడెం జడ్పీ హైస్కూల్‌లో చోటుచేసుకుంది. 
 
ఇటీవల టెన్త్ క్లాస్ పరీక్షల్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్‌కు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 13 నుంచి స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలో ఫెయిల్ అయిన పలువురు విద్యార్థులు దీనికి హజరయ్యారు. 
 
క్లాసు ముగిసిన అనంతరం మీసాల శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు ఒక విద్యార్థినికి స్పెషల్ నోట్స్ ఇస్తానని రమ్మంటూ రూమ్‌లోకి తీసుకెళ్లాడు. అనంతంరం ఆ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. 
 
లైంగిక దాడికి యత్నించాడు. దీంతో తను ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో కీచక టీచర్ గురించి చెప్పింది. దాంతో ఆగ్రహం చెందిన ఆ బాలిక తల్లిదండ్రులు ఆ టీచర్‌కు దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం