Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్స్ ఇస్తానని రూమ్‌కు పిలిచాడు.. ఆపై లైంగిక దాడికి యత్నం.. దేహశుద్ధి

Webdunia
గురువారం, 16 జూన్ 2022 (18:55 IST)
పాఠాలు చెప్పాల్సిన టీచర్ కామాంధుడిగా మారాడు. వివరాల్లోకి వెళితే.. ప్రత్యేక పాఠ్యపుస్తకాలు ఇస్తానని టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థినిని మీసాల శ్రీనివాస్ అనే టీచర్ గదికి పిలిచాడు. నోట్స్ ఇస్తానని నమ్మబలికాడు. రూమ్‌లోకి రమ్మన్నాడు. ఆపై విద్యార్థిని పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన జంగారెడ్డి గూడెం జడ్పీ హైస్కూల్‌లో చోటుచేసుకుంది. 
 
ఇటీవల టెన్త్ క్లాస్ పరీక్షల్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్‌కు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 13 నుంచి స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలో ఫెయిల్ అయిన పలువురు విద్యార్థులు దీనికి హజరయ్యారు. 
 
క్లాసు ముగిసిన అనంతరం మీసాల శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు ఒక విద్యార్థినికి స్పెషల్ నోట్స్ ఇస్తానని రమ్మంటూ రూమ్‌లోకి తీసుకెళ్లాడు. అనంతంరం ఆ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. 
 
లైంగిక దాడికి యత్నించాడు. దీంతో తను ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో కీచక టీచర్ గురించి చెప్పింది. దాంతో ఆగ్రహం చెందిన ఆ బాలిక తల్లిదండ్రులు ఆ టీచర్‌కు దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం