Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నా, జీవిల్‌కు పిచ్చికుక్క కరిచిందా ?

తెలుగుదేశం ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిజెపీ నాయకులు కన్నా, జీవీఎల్‌లకు పిచ్చికుక్క కరచినట్లుంది. అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అని తీవ్ర విమర్శలు చేశారు తెలుగుదేశం ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్. ఎన్నికల్లో పోటీ చేయ

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (12:14 IST)
తెలుగుదేశం ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిజెపీ నాయకులు కన్నా, జీవీఎల్‌లకు పిచ్చికుక్క కరచినట్లుంది. అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అని తీవ్ర విమర్శలు చేశారు తెలుగుదేశం ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆంద్రప్రదేశ్‌లో బీజేపీకి అభ్యర్థులు కూడా దొరకరన్న సంగతి గ్రహించాలన్నారు.
 
రాఫెల్ కుంభకోణం పైన జగన్ ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. పాదయాత్రల పవిత్రతను జగన్ మంటగలిపాడంటూ వ్యాఖ్యలు చేశారు. 3 వేలు కాదు 30 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా జగన్ మోహన్ రెడ్డిని ఆంధ్రప్రజలు విశ్వసించరని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments