Webdunia - Bharat's app for daily news and videos

Install App

పగో జిల్లా జంగారెడ్డిగూడెంకు తెదేపా ఎమ్మెల్యేలు

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (15:52 IST)
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి 27 మంది చనిపోయారు. ఈ మరణాలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. ఈ కల్తీ సారా మరణాలపై ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ చర్చకు పట్టుబట్టింది. కానీ, ప్రభుత్వం మాత్రం అంగీకరించలేదు. 
 
అదేసమయంలో ప్రభుత్వ అధికారులు మాత్రం ఈ మరణాలను సాధారణ మరణాలుగా పేర్కొని, దర్యాప్తును ఆదేశించారు. అయితే, కల్తీసారా తాగే వారు ప్రాణాలు కోల్పోయారని, అయినా కల్తీ సారా తాగి మరణించలేదని బుకాయిస్తూ, ఈ మరణాలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 
 
ఈ నేపథ్యంలో టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సారథ్యంలోని టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల బృందం జంగారెడ్డిగూడెంకు బస్సులో బయలుదేరారు. పార్టీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవనం నుంచి ప్రత్యేక బస్సులో వారు జంగారెడ్డిగూడెంకు వెళ్లారు. ఈ సందర్భంగా వారు మృతుల కుటుంబాలను పరామర్శించి మొత్తం 27 కుటుంబాలకు రూ.లక్ష చొప్పున రూ.27 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments