Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో స్తంభించిన వైద్య సేవలు.. సమ్మెలో 15 వేల సర్కారీ వైద్యులు

Webdunia
శనివారం, 26 అక్టోబరు 2019 (10:18 IST)
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు స్తంభించాయి. తమ డిమాండ్ల పరిష్కారం కోసం శుక్ర‌వారం నుంచి సుమారు 15 వేల మంది డాక్ట‌ర్లు స‌మ్మెలో పాల్గొన్నారు. అయితే, అత్యవసర, జనరల్ వార్డుల‌కు మాత్ర‌మే డాక్టర్లు అందుబాటులో ఉంటార‌ని ప్ర‌భుత్వ డాక్ట‌ర్ల స‌మాఖ్య వెల్ల‌డించింది. 
 
ఔట్ పేషెంట్లు, ఇత‌ర ఇన్ పేషెంట్ వార్డుల‌కు సేవ‌లు ఉండ‌వ‌న్నారు. అయితే ప్ర‌భుత్వ డాక్ట‌ర్ల‌కు సంబంధించిన మ‌రో సంఘం మాత్రం తాము రెండు రోజులు మాత్ర‌మే స‌మ్మెలో పాల్గొన‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. క్ర‌మ‌క్ర‌మంగా ప్ర‌మోష‌న్లు ఇవ్వాల‌ని డాక్ట‌ర్లు డిమాండ్ చేస్తున్నారు. 
 
ఇత‌ర రాష్ట్రాల ప్ర‌భుత్వ డాక్ట‌ర్ల త‌ర‌హాలో త‌మ‌కు కూడా జీతాలు ఇవ్వాల‌ని మ‌రో డిమాండ్ పెట్టారు. ప్ర‌భుత్వ డాక్ట‌ర్ల‌కు పీజీలో 50 శాతం కోటా ఇవ్వాల‌న్నారు. డిమాండ్ల‌పై ప్ర‌భుత్వంతో డాక్ట‌ర్లు చ‌ర్చ‌లు జ‌రిపినా అవి సఫలం కాలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు స్తంభించాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments