Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 12 కోట్ల‌తో సూర్యాపేట వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యం అభివృద్ధి

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (18:43 IST)
సూర్యాపేట పట్టణంలోని ప్రసిద్ధ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి పనులకు అంకురార్పణ చుట్టనున్నారు. 12 కోట్ల అంచనా వ్యయంతో విస్తరణ ,అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు.

దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎస్.ఇ. మల్లికార్జున్ రెడ్డి అందుకు సంబంధించిన నమూనాలను సిద్ధం చేశారు. మంగళవారం తెలంగాణా విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, యాదాద్రి ఆలయ శిల్పి ఆనందసాయి, స్థపతి వల్లియనాగన్, దేవాదాయ ధర్మాదాయ శాఖ యస్ ఇ మల్లికార్జున్ రెడ్డి లతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు వేణు ఆలయ ప్రాంగణంలో పరిశీల‌న జ‌రిపారు.

భూమి పూజ నిమిత్తం ఈ నెల 23 న శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి రాకను పురస్కరించుకుని అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments