Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు రూ.లక్ష జరిమానా

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (16:52 IST)
సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి రూ.లక్ష జరిమానా విధించింది. సత్వర న్యాయం కల్పించేందుకు గ్రామాల్లో న్యాయ కోర్టుల ఏర్పాటుపై ప్రమాణ పత్రం దాఖలు చేయనందుకుగానూ ఈ జరిమానా విధించింది. న్యాయకోర్టుల ఏర్పాటుకు సంబంధించి ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు గత అక్టోబరు 10న ఆదేశాలు జారీ చేసింది. 
 
అయితే.. ఎందుకు అలసత్వం అవుతోందని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సొసైటీస్ ఫర్ ఫాస్ట్ జస్టిస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసు విచారణ చేపట్టిన కోర్టు.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై ఆగ్రహం వ్యక్తం చేసి రూ.లక్ష జరిమానా విధించింది. ఆ జాబితాలో తెలంగాణ కూడా ఉంది. 
 
కాగా, అక్టోబరు 10న జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. 2019 డిసెంబరు 18లోగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు గ్రామ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి తీసుకున్న చర్యలపై ప్రమాణ పత్రాలు సమర్పించాలి. కానీ, తెలంగాణ రాష్ట్రం ఇప్పటి వరకు సమర్పించలేదు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments