Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో సుందరకాండ పారాయణం, కరోనా నుంచి ఉపశమనం కలగాలంటూ...?

Webdunia
సోమవారం, 31 మే 2021 (19:47 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నుంచి విముక్తి లభించాలని.. కరోనా సమూలంగా నాశనం కావాలంటూ తిరుమలలో సుందరకాండ పారాయణం నిర్వహించారు. టిటిడి తిరుమల ప్రత్యేక కార్యనిర్వహణాధికారి  ధర్మారెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనగా 40 మంది వేదపండితులు  పారాయణాన్ని నిర్వహించారు.
 
హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం నుంచి లంఘించి సీతాన్వేషణ కోసం ఏ విధంగా అవిశ్రాంతంగా కర్తవ్యదీక్ష చేశారో అదే విధంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 16 గంటల పాటు నిరంతరాయంగా అఖండ సుందరకాండ పారాయణాన్ని టిటిడి నిర్వహించింది.
 
వేదపండితులు శ్లోకం, హవనం నిర్వహించారు. అఖండ పారాయణం సంధర్భంగా  కళ్యాణోత్సవం, సహస్ర్తదీపాలంకరణ సేవను రద్దు చేశారు. గతంలో కూడా టిటిడి కరోనా నిర్మూలన కావాలంటూ  యాగాలను తిరుమలలో నిర్వహించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments